ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లైవ్ : 'మూడు' కు ముహూర్తం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం అసెంబ్లీకి చేరింది. ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో దీనికోసం బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం అసెంబ్లీకి చేరింది. ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో దీనికోసం బిల్లు ప్రవేశపెట్టనున్నారు.